ఎమ్మార్వోపై వేటు | collector lokesh kumar suspended to mro | Sakshi
Sakshi News home page

ఎమ్మార్వోపై వేటు

Aug 5 2017 2:52 PM | Updated on Mar 21 2019 8:22 PM

నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి పేరిటి రిజిస్ర్టేషన్‌ చేసిన ఎమ్మార్వోపై వేటు పడింది.

ఎర్రుపాలెం: నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి పేరిటి రిజిస్ర్టేషన్‌ చేసిన ఎమ్మార్వోపై వేటు పడింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల తహశీల్దార్‌ మాధవి అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో ఆమెపై వేటు వేశారు. మండలంలోని రాజుపాలెం గ్రామానికి చెందిన ఐదెకరాల ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్‌ చేశారు. ఆమెతో పాటు గ్రామ వీఆర్వో ఎంవీఎస్‌ చారీని సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ లోకేష్‌ కుమార్‌ శనివారం ఆదేశాలు జారీచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement