నక్కపల్లి వద్ద ఆటో బోల్తా: 17 మందికి గాయాలు | 17 injured in road accident at nakkapalli | Sakshi
Sakshi News home page

నక్కపల్లి వద్ద ఆటో బోల్తా: 17 మందికి గాయాలు

Jul 21 2015 2:19 PM | Updated on Sep 19 2019 2:50 PM

విశాఖ జిల్లా నక్కపల్లి ఏరియా ఆసుపత్రి సమీపంలో ఓ ఆటో బోల్తా పడింది.

నక్కపల్లి (విశాఖపట్నం) : విశాఖ జిల్లా నక్కపల్లి ఏరియా ఆసుపత్రి సమీపంలో ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి.  మంగళవారం మధ్యాహ్నం గంగవరం గ్రామానికి చెందిన 13 మంది రాజమండ్రి పుష్కరాలను వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులకు నక్కపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement