బళ్లారిలో రూ.8.52 కోట్లు నగదు పట్టివేత | Rs.8.5 cr cash seized in Bellary | Sakshi
Sakshi News home page

బళ్లారిలో రూ.8.52 కోట్లు నగదు పట్టివేత

Apr 12 2014 11:22 AM | Updated on Sep 2 2017 5:56 AM

బళ్లారిలో రూ.8.52 కోట్లు నగదు పట్టివేత

బళ్లారిలో రూ.8.52 కోట్లు నగదు పట్టివేత

ఎన్నికల సందర్భంగా మరోసారి పెద్ద ఎత్తున నగదు బయటపడింది.

బెంగళూరు : ఎన్నికల సందర్భంగా మరోసారి పెద్ద ఎత్తున నగదు బయటపడింది. కర్ణాటకలోని బళ్లారిలో పోలీసుల తనిఖీల్లో రూ.8.52 కోట్ల నగదు పట్టుబడింది. దాంతో పాటు మరో రూ.10 కోట్ల విలువైన కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును రాజకీయ పార్టీలకు అందించేందుకు  ఏర్పాట్లు చేసినట్లు పోలీసులకు సమాచారం అందడంతో చోర్‌బాబూలాల్, పరశురామ్‌పురి అనే వ్యక్తుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించి బాబులాల్ చోర్ను పోలీసులు విచారిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement