సీమాంధ్రుల సభలను అడ్డుకోండి: పొన్నం | Ponnam Prabhakar call to stop seemandhra meetings | Sakshi
Sakshi News home page

సీమాంధ్రుల సభలను అడ్డుకోండి: పొన్నం

Mar 27 2014 2:49 PM | Updated on Sep 2 2017 5:15 AM

సీమాంధ్రుల సభలను అడ్డుకోండి: పొన్నం

సీమాంధ్రుల సభలను అడ్డుకోండి: పొన్నం

తెలంగాణలో సీమాంధ్ర నేతల సభలను బహిష్కరించాలని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.

జమ్మికుంట: తెలంగాణలో సీమాంధ్ర నేతల సభలను బహిష్కరించాలని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన జమ్మికుంటలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తమ పెత్తందారీతనాన్ని చెలాయించేందుకు సీమాంధ్ర నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ఈ ప్రాంతంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణలో పుట్టిన ప్రతిబిడ్డ అలాంటి సభలను అడ్డుకోవాల్సిన అవసరముందని తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన సభను ఎందుకు అడ్డుకోలేదని టీఆర్‌ఎస్, టీఎన్‌జీవో నాయకులను ఆయన ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement