48 అసెంబ్లీ స్థానాలకు పోటీ: కారెం శివాజీ | Contest to 48 Assembly constituencies, says Karem Shivaji | Sakshi
Sakshi News home page

48 అసెంబ్లీ స్థానాలకు పోటీ: కారెం శివాజీ

Apr 8 2014 6:06 AM | Updated on Sep 2 2017 5:45 AM

ఈ ఎన్నికల్లో సీమాంధ్రలో 48 అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను నిలుపుతున్నట్లు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ తెలిపారు.

విశాఖపట్నం, న్యూస్‌లైన్:  ఈ ఎన్నికల్లో సీమాంధ్రలో 48 అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను నిలుపుతున్నట్లు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ తెలిపారు. సోమవారం విశాఖపట్నంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మాలలంతా ఏకమై ‘మన ఓటు మనకే’ అనే నినాదంతో మాలమహానాడు అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement