నిరుద్యోగి బలవన్మరణం | unemployee suicies in bukkarayasamudram | Sakshi
Sakshi News home page

నిరుద్యోగి బలవన్మరణం

Oct 23 2016 11:59 PM | Updated on Sep 4 2017 6:06 PM

కనగానపల్లికి చెందిన భాగ్యలక్ష్మి, దాసరి రామచంద్ర దంపతుల కుమారుడు దాసరి మనోజ్‌(23) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు.

బుక్కరాయసముద్రం : కనగానపల్లికి చెందిన భాగ్యలక్ష్మి, దాసరి రామచంద్ర దంపతుల కుమారుడు దాసరి మనోజ్‌(23) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఐటీ ఐ చేసిన మనోజ్‌ ఉద్యోగం కోసం  ఎంత ప్రయత్నించినా దొరక లే దు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఇంట్లో నిద్రపోయిన మనోజ్‌ తె ల్లారేసరికి ఉరికి వేలాడుతున్నట్లు వివరించారు. ఎస్‌ఐ విశ్వనాథ్‌ చౌద రి ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు.  పోస్టుమార్టం కోసం అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement