
రెండు వేల కోట్లతో పుష్కర ఏర్పాట్లు
ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలతో భక్తులు ఇబ్బందులు పడకుండా పుష్కర ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. సోమవారం ఆయన పున్నమి(వీఐపీ) ఘాట్లో పుష్కర స్నానం చేశారు.
Aug 22 2016 11:08 PM | Updated on Oct 2 2018 4:53 PM
రెండు వేల కోట్లతో పుష్కర ఏర్పాట్లు
ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలతో భక్తులు ఇబ్బందులు పడకుండా పుష్కర ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. సోమవారం ఆయన పున్నమి(వీఐపీ) ఘాట్లో పుష్కర స్నానం చేశారు.