డెంగీ జాడలు | Traces of dengue | Sakshi
Sakshi News home page

డెంగీ జాడలు

Jul 28 2016 12:31 AM | Updated on Sep 4 2017 6:35 AM

డెంగీ జ్వరం బారిన పడిన తాడిపత్రి ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల బాలుడు అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చేరాడు.

అనంతపురం సిటీ :
డెంగీ జ్వరం బారిన పడిన తాడిపత్రి ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల బాలుడు అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చేరాడు. బుధవారం బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీగా నిర్ధారించారు. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు.ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు వైద్యాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.
 
ఇంకా ఈ జ్వరం బారిన పడిన పిల్లలుంటే ప్రభుత్వాస్పత్రుల్లోనే వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఎవరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి లేని పోని వైద్య పరీక్షల పేరుతో డబ్బు దోపిడికి గురి కావద్దని వైద్యులు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement