సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఏలూరు రానున్నారు. దోమలపై యుద్ధం–పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 9గంటలకు జెడ్పీ కార్యాలయం నుంచి ఫైర్స్టేçÙన్ సెంటర్ మీదుగా సురేష్ బహుగుణ స్కూల్ వరకూ జరిగే ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం స్కూల్లో జరిగే సమావేశంలో మాట్లాడతారు. ముఖ్యమంత్రి కార్యక్రమం నేపథ్యంలో నగరపాలక సంస్థ మేయర్, అధికారులు సమావేశమై కార్యక్రమం విజయవంతం చేసే అంశంపై చర్చించారు. గురువారం జరిగిన యువభేరి కార్యక్రమం విజయవంతం కావడంతో దానికి దీటుగా జనాన్ని సమీకరించాలని కార్పొరేటర్లకు లక్ష్యాలు ఇచ్చారు.
నేడు సీఎం పర్యటన ఇలా
Published Sat, Sep 24 2016 12:37 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి
కేసులను సత్వరమే పరిష్కరించాలి
రుణమాఫీకి కసరత్తు !
స్కూల్ యూనిఫాం తయారీకి సిద్ధం
రోడ్డు విస్తరణ పనుల పరిశీలన
ప్రమాదాలకు చెక్!
యాదాద్రిలో ఊంజలి సేవ
రేపు జిల్లా స్థాయి చెస్ పోటీలు
సేంద్రియ సాగుతో ప్రయోజనాలు
సిజేరియన్లు తగ్గించకపోతే ఆస్పత్రులు సీజ్
తప్పక చదవండి
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- జీ ఎంటర్టైన్మెంట్ లాభం రూ. 13 కోట్లు
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- Delhi Chief Minister Arvind Kejriwal: భారత్లో ‘రష్యా’ పరిస్థితులు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
- Association for Democratic Reforms: ఆస్తుల్లో టాప్ జిందాల్
Advertisement