కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్టు(గుంటూరు) ఉపకార వేతనాల మంజూరుకు జిల్లాలోని ప్రతిభ కలిగిన పేద గౌడ, ఈడిగ, శెట్టిబలిజ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ట్రస్టు ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ఈవీ నారాయణ తెలిపారు.
ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
Aug 5 2016 6:27 PM | Updated on Sep 4 2017 7:59 AM
తోట్లవల్లూరు: కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్టు(గుంటూరు) ఉపకార వేతనాల మంజూరుకు జిల్లాలోని ప్రతిభ కలిగిన పేద గౌడ, ఈడిగ, శెట్టిబలిజ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ట్రస్టు ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ఈవీ నారాయణ తెలిపారు. టెన్త్, ఇంటర్, మెడికల్, ఇంజినీరింగ్, పార్మసీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు సెప్టెంబర్ తొమ్మిదో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 99858 56939, 99661 12939, 90328 98970 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
Advertisement
Advertisement