పాముకాటుకు విద్యార్థిని మృతి | The student died of snakebite | Sakshi
Sakshi News home page

పాముకాటుకు విద్యార్థిని మృతి

Jun 23 2016 12:46 PM | Updated on Oct 22 2018 2:22 PM

పాము కాటుతో పదో తరగతి విద్యార్థిని మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట్‌లో గురువారం చోటుచేసుకుంది.

పాము కాటుతో పదో తరగతి విద్యార్థిని మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట్‌లో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన స్నేహ(15) బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కుట్టినా.. గమనించకుండా అలాగే పడుకుంది. ఉదయం కుటుంబ సభ్యులు గుర్తించి ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించేలోపే మృతిచెందింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement