110 ఏళ్ల వృద్ధురాలి మృతి | The death of 110 -year-old woman | Sakshi
Sakshi News home page

110 ఏళ్ల వృద్ధురాలి మృతి

Mar 25 2016 7:25 PM | Updated on Sep 3 2017 8:34 PM

జిన్నారం మండలం నల్తూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొర్లకుంట గ్రామానికి చెందిన 110 ఏళ్ల ఓ వృద్ధురాలు శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందింది.

జిన్నారం మండలం నల్తూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొర్లకుంట గ్రామానికి చెందిన 110 ఏళ్ల ఓ వృద్ధురాలు శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందింది. గ్రామానికి చెందిన గంగనోళ్ల పెంటమ్మ (110) కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. పెంటమ్మ కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవటంతో టీడీపీ మండల అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి స్పందించి అంత్యక్రియలకు గాను రూ. 5వేల ఆర్థిక సాయాన్ని అందించారు. శతాధిక వృద్దురాలిని చివరి సారి చూసేందుకు చుట్టు పక్కల గ్రామస్తులు కూడా తరలి వచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement