
రాష్ట్రవ్యాప్తంగా 45లక్షల ఈత మొక్కలు
హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల ఈత మొక్కలను నాటనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా తెలిపారు.
Jul 23 2016 10:58 PM | Updated on Sep 4 2017 5:54 AM
రాష్ట్రవ్యాప్తంగా 45లక్షల ఈత మొక్కలు
హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల ఈత మొక్కలను నాటనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా తెలిపారు.