
కనగ.. కనగ.. కమనీయమూ..!
కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి వారికి ఆదివారం సహస్ర ఘాటాభిషేకం నిర్వహించారు. వర్షాలు కురవాలని దేవాదాయ ధర్మధాయ శాఖ, హిందూ ధర్మ పరిరక్షణ సమితి సూచనల మేరకు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు వరుణ హోమం చేపట్టారు.
Aug 28 2016 10:28 PM | Updated on Sep 4 2017 11:19 AM
కనగ.. కనగ.. కమనీయమూ..!
కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి వారికి ఆదివారం సహస్ర ఘాటాభిషేకం నిర్వహించారు. వర్షాలు కురవాలని దేవాదాయ ధర్మధాయ శాఖ, హిందూ ధర్మ పరిరక్షణ సమితి సూచనల మేరకు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు వరుణ హోమం చేపట్టారు.