సత్యదేవుడిని దర్శించిన ఆర్‌టీఐ కమిషనర్‌ | rti commissioner visit annavaram | Sakshi
Sakshi News home page

సత్యదేవుడిని దర్శించిన ఆర్‌టీఐ కమిషనర్‌

Apr 6 2017 11:23 PM | Updated on Sep 5 2017 8:07 AM

సమాచారహక్కు చట్టం(ఆర్‌టీఐ) కమిషనర్‌ వేంకటేశ్వర్లు దంపతులు గురువారం రత్నగిరిపై సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేదపండితులు వేదాశీస్సులందించగా దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు వారికి స్వామివారి ప్రసాదాల

అన్నవరం :
సమాచారహక్కు చట్టం(ఆర్‌టీఐ) కమిషనర్‌ వేంకటేశ్వర్లు దంపతులు గురువారం రత్నగిరిపై సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేదపండితులు వేదాశీస్సులందించగా దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు వారికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement