
ప్రసంగిస్తున్న కాత్యాయినీ
ప్రాచీన సాహిత్యంపై పరిశోధనలు పెరగాలని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కాత్యాయిని పేర్కొన్నారు. ఎస్వీయూలోని తెలుగు అధ్యయనశాఖలో శనివారం జరిగిన ధర్మనిధి ఉపన్యాసంలో ఆమె ప్రసంగించారు.
Jul 23 2016 11:24 PM | Updated on Sep 4 2017 5:54 AM
ప్రసంగిస్తున్న కాత్యాయినీ
ప్రాచీన సాహిత్యంపై పరిశోధనలు పెరగాలని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కాత్యాయిని పేర్కొన్నారు. ఎస్వీయూలోని తెలుగు అధ్యయనశాఖలో శనివారం జరిగిన ధర్మనిధి ఉపన్యాసంలో ఆమె ప్రసంగించారు.