‘బతుకు’ పోరు | poor family story | Sakshi
Sakshi News home page

‘బతుకు’ పోరు

Aug 17 2017 12:38 AM | Updated on Jun 1 2018 8:39 PM

‘బతుకు’ పోరు - Sakshi

‘బతుకు’ పోరు

డెబ్బయి వసంతాల స్వతంత్ర భారతంలో పేదరిక నిర్మూలన కలగానే మిగిలిపోయింది.

అనంపురం ఎడ్యుకేషన్‌: డెబ్బయి వసంతాల స్వతంత్ర భారతంలో పేదరిక నిర్మూలన కలగానే మిగిలిపోయింది. నేటికీ ఒక్కపూట కడుపు నిండా భోజనం చేయని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. బతుకు పోరులో ఎన్నో కష్టనష్టాలను వారు చవిచూస్తున్నారు. ఉపాధి అవకాశాలు మెరుగు పరచాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.

విద్య, వైద్య వారికి అందని ద్రాక్షగా మారింది. కనీసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు సైతం వారి దరి చేరడం లేదు. ఇలాంటి ఓ కుటుంబంలోని ముగ్గురు.. బుధవారం అనంతపురం నగరంలోని డ్రెయినేజీల్లో ఇనుప ముక్కలు ఏరుకుంటూ ఇలా కనిపించారు. తమకు లభ్యమైన ఇనుప ముక్కలను గుజరీలో విక్రయించి, వచ్చిన కొద్దిపాటి డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement