మెుక్కల పెంపకంతోనే మానవ మనుగడ | people Wellbeing with plants | Sakshi
Sakshi News home page

మెుక్కల పెంపకంతోనే మానవ మనుగడ

Aug 5 2016 11:50 PM | Updated on Sep 18 2018 6:30 PM

మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల అధినేత వరదారెడ్డి అన్నారు. శుక్రవా రం నగరపరిధిలోని భట్టుపల్లి శివారులో ఉన్న ఎస్‌ఆర్‌ పాఠశాలలో ఆయన మొక్కలను నాటి నీరు పోశారు.

  • ఎస్‌ఆర్‌ విద్యా సంస్థల అధినేత వరదారెడ్డి
  • మడికొండ :  మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల అధినేత వరదారెడ్డి అన్నారు. శుక్రవా రం నగరపరిధిలోని భట్టుపల్లి శివారులో ఉన్న ఎస్‌ఆర్‌ పాఠశాలలో ఆయన మొక్కలను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా పాఠశా ల అవరణలో సుమారుగా 750 మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేనేజ్‌మెం ట్‌ సభ్యులు సీతారాంరెడ్డి, రమణరెడ్డి, శ్రీనివాసురెడ్డి, జోనల్‌ ఇన్‌చార్జి సదన్‌రావు, ప్రేమ్‌చరణ్, ప్రిన్సిపాల్‌ రాజు, సుస్మి త, ఉపాధ్యాయులు,పాఠశాలవిద్యార్థులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement