ఏపీ రాజధాని రైతుల ఆప్షన్లకు | options for ap capital farmers | Sakshi
Sakshi News home page

ఏపీ రాజధాని రైతుల ఆప్షన్లకు

May 26 2016 9:00 AM | Updated on Aug 18 2018 5:50 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులు తమ వాటా ప్లాట్ల కోసం ఇవ్వాల్సిన ఆప్షన్ల గడువును సీఆర్‌డీఏ ఈ నెల 31వరకు పొడిగించింది.

31 వరకు గడువు

సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులు తమ వాటా ప్లాట్ల కోసం ఇవ్వాల్సిన ఆప్షన్ల గడువును సీఆర్‌డీఏ ఈ నెల 31వరకు పొడిగించింది. ఈ గడువు బుధవారంతో ముగిసిన నేపథ్యంలో చాలా మంది రైతులు ఆప్షన్లు ఇవ్వాల్సి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఏపీ రాజధాని ప్రాంత రైతులు తమ వాటా భూముల్లో విల్లాలు (కాలనీలు) కావాలనుకుంటే అందుకు ప్రత్యేకంగా ఆప్షన్ల ఫారాలను ఇవ్వాలని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement