అతిగా మద్యం తాగి వృద్ధుడి మృతి | old man dies of drinking wine | Sakshi
Sakshi News home page

అతిగా మద్యం తాగి వృద్ధుడి మృతి

Feb 7 2017 11:20 PM | Updated on Sep 5 2017 3:09 AM

మండల కేంద్రం గోరంట్లకు చెందిన ఎరుకుల రామాంజనేయులు (60) సోమవారం అతిగా మద్యం తాగి చనిపోయాడు.

గోరంట్ల (పెనుకొండ) : మండల కేంద్రం గోరంట్లకు చెందిన ఎరుకుల రామాంజనేయులు (60) సోమవారం అతిగా మద్యం తాగి చనిపోయాడు. వైన్‌షాపు వద్దే ప్రాణాలు విడిచినట్లు సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు.

Advertisement
 
Advertisement
Advertisement