
మహాసభలను విజయంతం చేయాలి
నల్లగొండ టౌన్ : నవంబర్ 20న హైదరాబాద్లో నిర్వహించే ధర్మయుద్ధ మహాసభలకు మాదిగ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి మాదిగ పిలుపునిచ్చారు.
Sep 15 2016 10:38 PM | Updated on Aug 29 2018 4:18 PM
మహాసభలను విజయంతం చేయాలి
నల్లగొండ టౌన్ : నవంబర్ 20న హైదరాబాద్లో నిర్వహించే ధర్మయుద్ధ మహాసభలకు మాదిగ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి మాదిగ పిలుపునిచ్చారు.