చర్లలో మావో పోస్టర్ల కలకలం | maoist posters tension at charla | Sakshi
Sakshi News home page

చర్లలో మావో పోస్టర్ల కలకలం

Sep 6 2015 2:33 PM | Updated on Oct 9 2018 2:47 PM

మరోసారి మావోయిస్టుల పోస్టర్లు కలకలం సృష్టించాయి. ఖమ్మం జిల్లా చర్ల మండలంలో ప్రధాన రహదారిపై ఆదివారం మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి.

చర్ల(ఖమ్మం): మరోసారి మావోయిస్టుల పోస్టర్లు కలకలం సృష్టించాయి. ఖమ్మం జిల్లా చర్ల మండలంలో ప్రధాన రహదారిపై ఆదివారం మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు వెంకటాపురం కమిటీ ఆధ్వర్యంలో ఈ పోస్టర్లను అంటించారు. భద్రాచలం ఆలయ భూములను పేదలకు పంచాలని మావోయిస్టులు పోస్టర్‌లో పేర్కొన్నారు. అలాగే పోలవరం, కంతనపల్లి ప్రాజెక్టుల నిర్మాణం ఆపివేయాలన్నారు. అపరేషన్ గ్రీన్‌హంట్‌ను ప్రజాయుద్దం ద్వారా తిప్పి కొడతామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement