ఎల్‌ఎండీకి చేరిన ఎస్సారెస్పీ నీళ్లు | lmd reached srsp water | Sakshi
Sakshi News home page

ఎల్‌ఎండీకి చేరిన ఎస్సారెస్పీ నీళ్లు

Aug 6 2016 11:38 PM | Updated on Sep 4 2017 8:09 AM

తిమ్మాపూర్‌ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరు లోయర్‌ మానేరు డ్యాంలోకి శనివారం మధ్యాహ్నం చేరుకుంది. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువ, వరద కాలువ ద్వారా నీటి విడుదలను మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి ఈ నెల 3న ప్రారంభించారు. అక్కడినుంచి ఎల్‌ఎండీకి నీళ్లు చేరుకోవడానికి మూడు రోజులు పట్టింది.

తిమ్మాపూర్‌ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరు లోయర్‌ మానేరు డ్యాంలోకి శనివారం మధ్యాహ్నం చేరుకుంది. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువ, వరద కాలువ ద్వారా నీటి విడుదలను మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి ఈ నెల 3న ప్రారంభించారు. అక్కడినుంచి ఎల్‌ఎండీకి నీళ్లు చేరుకోవడానికి మూడు రోజులు పట్టింది. ఆదివారం ఉదయం నుంచి ఎల్‌ఎండీలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement