తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | heavy rush at thirumala thirupathi | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Aug 14 2015 7:09 PM | Updated on Sep 3 2017 7:27 AM

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. సర్వదర్శనానికి 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి దాదాపు పదిగంటలు పడుతోంది.

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. సర్వదర్శనానికి 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి దాదాపు పదిగంటలు పడుతోంది. కాలినడక దర్శనానికి 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉండగా.. వీరు తిరుమలేశుడిని దర్శించుకునేందుకు ఏడుగంటల సమయం పడుతుంది. వరుస సెలవులు కావడంతో తిరుమలకు భక్తుల రద్దీ పోటెత్తుతుంది. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో తిరుమలలో భద్రత పెంచారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement