ప్రతి మొక్కనూ సంరక్షించాలి | haritha haram | Sakshi
Sakshi News home page

ప్రతి మొక్కనూ సంరక్షించాలి

Jul 28 2016 11:58 PM | Updated on Sep 4 2017 6:46 AM

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారంలో భాగంగా నాటే ప్రతి మొక్కనూ సంరక్షించుకోవాలని కాగజ్‌నగర్‌ రూరల్‌ సీఐ రమేశ్‌బాబు అన్నారు.

దహెగాం : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారంలో భాగంగా నాటే ప్రతి మొక్కనూ సంరక్షించుకోవాలని కాగజ్‌నగర్‌ రూరల్‌ సీఐ రమేశ్‌బాబు అన్నారు. గురువారం మండలంలోని కల్వాడ గ్రామం ఆశ్రమ పాఠశాలలో జనమైత్రి పోలీస్, హరితహారం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు మొక్కలు నాటడానికి ముందు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎసై ్స దీకొండ రమేశ్, ప్రధానోపాధ్యాయుడు అర్జయ్య, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement