వరలక్ష్మీ వ్రత పూజలు చేస్తున్న మహిళలు
కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయం వద్ద శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం వేడుకగా నిర్వహించారు. ఆలయ ఈవో పూర్ణచంద్రారావు ఆధ్వర్యంలో స్వామివారి మూల విగ్రహనికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
Aug 27 2016 12:28 AM | Updated on Sep 4 2017 11:01 AM
వరలక్ష్మీ వ్రత పూజలు చేస్తున్న మహిళలు
కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయం వద్ద శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం వేడుకగా నిర్వహించారు. ఆలయ ఈవో పూర్ణచంద్రారావు ఆధ్వర్యంలో స్వామివారి మూల విగ్రహనికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు.