హైదరాబాద్: గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్లో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరముందని వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ కోరారు. ఆయన గురువారం హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వర్షాలతో ఆంధప్రదేశ్లో నెలకొన్న దుర్భర పరిస్థితులను వివరించారు.
వర్షాలతో జాతీయ రహదారులు బాగా దెబ్బతిని.. ప్రజారవాణాకు ఆటంకం కలుగుతున్నదని పేర్కొన్నారు. వర్ష ప్రభావిత జిల్లాల్ల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, నాయకులతో పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటికే మాట్లాడారని, బాధిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకోవాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారని తెలిపారు. వైఎస్ జగన్ వర్ష ప్రభావిత జిల్లాల్లో పర్యటించి.. బాధితులకు భరోసా ఇవ్వనున్నారని చెప్పారు.
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. పరిస్థితిని గమనిస్తే తుపాన్ సూచన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు ఏవీ ప్రభుత్వం చేపట్టలేదని తెలుస్తున్నదని చెప్పారు. వర్షా ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల పరిస్థితి దయనీయంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వసాయం పట్ల ద్వేషం, కక్షం ఉందని, అయితే ప్రస్తుతం వ్యవసాయం మీద ఆధారపడే పరిస్థితి నెలకున్న తరుణంలో వర్షాల బారిన పడిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన కోరారు.
రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: బొత్స
Published Thu, Nov 19 2015 1:40 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement