
ఆలయంలో బంగారు రంగు కూర్మము ప్రత్యక్షం
కనగల్ : మండలంలోని శేరిలింగోటం చెరువు కట్టపై ఉన్న శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి ఆలయంలోకి మంగళవారం బంగారు రంగుతో ఉన్న తాబేలు వచ్చింది.
Aug 17 2016 12:25 AM | Updated on Sep 4 2017 9:31 AM
ఆలయంలో బంగారు రంగు కూర్మము ప్రత్యక్షం
కనగల్ : మండలంలోని శేరిలింగోటం చెరువు కట్టపై ఉన్న శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి ఆలయంలోకి మంగళవారం బంగారు రంగుతో ఉన్న తాబేలు వచ్చింది.