ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ట | dhwaja sthambha prathista | Sakshi
Sakshi News home page

ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ట

Aug 13 2017 10:38 PM | Updated on Sep 12 2017 12:00 AM

మండలంలోని టి.కుంట్లపల్లిలో దండుమారెమ్మ ఆలయం పునఃప్రారంభం సందర్భంగా ఆదివారం ధ్వజస్తంభ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు.

ఓడీ చెరువు: మండలంలోని టి.కుంట్లపల్లిలో దండుమారెమ్మ ఆలయం పునఃప్రారంభం సందర్భంగా ఆదివారం ధ్వజస్తంభ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. ఆలయం ఎదురుగా సింహద్వారం ఎదుట 63 అడుగుల ధ్వజసత​ంభానికి గ్రామస్తులు పసుపు, కుంకుమ అభిషేకాలు నిర్వహించి రంగురంగు పుష్పాలతో అలకంరించి వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రతిష్టించారు. ప్రతిష్టకు ముందు ఆలయంలో ఉదయం యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, కళశారాధన, గణపతి ధ్యానం, మారెమ్మ దేవత ఆలయ సభాపూజ, గోపూజ నిర్వహించారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement