ఉరుకుందకు పోటెత్తిన భక్తులు | Sakshi
Sakshi News home page

ఉరుకుందకు పోటెత్తిన భక్తులు

Published Sat, Feb 25 2017 12:30 AM

ఉరుకుందకు పోటెత్తిన భక్తులు

కౌతాళం:  శివరాత్రిని పురస్కరించుకుని ఉరుకుంద శ్రీఈరన్న స్వామి దేవాలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు.  ఎంతో నిష్టతతో  క్యూలో నిల్చుకొని స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు స్వామి వారి మూలవిరాట్‌ను ప్రత్యేక ఫలపుష్పాలతో ఆలంకరించి సుప్రభాతసేవ, మహామంగళ హారతి, ఆకుపూజ నిర్వహించారు.  
 

Advertisement
Advertisement