లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన శాంతారాం | deputy chief security in lepakshi temple | Sakshi
Sakshi News home page

లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన శాంతారాం

Nov 11 2016 11:11 PM | Updated on Sep 4 2017 7:50 PM

లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన శాంతారాం

లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన శాంతారాం

లేపాక్షి ఆలయాన్ని హైదరాబాద్‌ ఆర్‌పీఎఫ్‌ డిప్యూటీ చీఫ్‌ సెక్యురిటీ కమిషనర్‌ పీవీఎస్‌ శాంతారాం శుక్రవారం సాయంత్రం సందర్శించారు.

లేపాక్షి : లేపాక్షి ఆలయాన్ని హైదరాబాద్‌ ఆర్‌పీఎఫ్‌ డిప్యూటీ చీఫ్‌ సెక్యురిటీ కమిషనర్‌ పీవీఎస్‌ శాంతారాం శుక్రవారం సాయంత్రం సందర్శించారు.  ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేషంగా పూజలు నిర్వహించారు. ఆలయంలోని ఏడుశిరస్సుల నాగేంద్రుడు, ప్రసద్ధి గాంచిన నంది విగ్రహం, శిల్పాలను చూసి తన్మయత్వం చెందారు. అనంతరం ఆలయ విశిష్టతను గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement