ఎస్కేయూ పరిధిలో డిగ్రీ పరీక్షల దరఖాస్తు ఫీజు గడువు 9 వరకు పొడిగించినట్లు ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ఆచార్య రెడ్డి వెంకటరాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఎస్కేయూ : ఎస్కేయూ పరిధిలో డిగ్రీ పరీక్షల దరఖాస్తు ఫీజు గడువు 9 వరకు పొడిగించినట్లు ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ఆచార్య రెడ్డి వెంకటరాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ.500 అపరాధ రుసుంతో ఈనెల 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.