30 ఏళ్ల తర్వాత తల్లీకూతుళ్లను కలిపారు | City police joins mother and daughter togather after 30 years | Sakshi
Sakshi News home page

30 ఏళ్ల తర్వాత తల్లీకూతుళ్లను కలిపారు

Jul 21 2016 9:07 PM | Updated on Sep 4 2017 5:41 AM

దాదాపు 30 ఏళ్ల క్రితం విడిపోయిన తల్లికూతుళ్లను నగరపోలీసులు గురువారం ఒక్కటి చేశారు

హైదరాబాద్: దాదాపు 30 ఏళ్ల క్రితం విడిపోయిన తల్లికూతుళ్లను నగరపోలీసులు గురువారం ఒక్కటి చేశారు. సౌదీ అరేబియా నుంచి తల్లి నజియా కోసం నగరానికి కూతురు ఫాతిమా నగరానికి వచ్చింది. తల్లి ఆచూకీకోసం నగర పోలీసులను ఆశ్రయించింది. ఆరు నెలల పాట ఫాతిమా తల్లి కోసం వెతికిన పోలీసులు ఎట్టకేలకు ఇద్దరిని కలిపారు. ప్రస్తుతం తల్లీకూతుళ్లిద్దరూ సౌత్ జోన్ డిసీపీ కార్యాలయంలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement