శతక పద్యాలను కంఠస్తం చేయాలి | biheart the telugu poems | Sakshi
Sakshi News home page

శతక పద్యాలను కంఠస్తం చేయాలి

Aug 29 2016 1:04 AM | Updated on Jul 18 2019 2:14 PM

తెలుగు భాష అమృతం లాంటిది. ప్రతి తెలుగువాడు శతక పద్యాలను కంఠస్తం చేయాలి. తోటి తెలుగువారితో తెలుగులోనే మాట్లాడాలి. ఆంగ్లంలో సంపాదిద్దాం.. ఆంధ్రభాషలో సంభాషిద్దామని ప్రతిజ్ఞ పూనాలి. జై తెలుగుతల్లి.

తెలుగు భాష అమృతం లాంటిది. ప్రతి తెలుగువాడు శతక పద్యాలను కంఠస్తం చేయాలి. తోటి తెలుగువారితో తెలుగులోనే మాట్లాడాలి. ఆంగ్లంలో సంపాదిద్దాం.. ఆంధ్రభాషలో సంభాషిద్దామని ప్రతిజ్ఞ పూనాలి. జై తెలుగుతల్లి. 
                                                                             సోమంచి శ్రీనివాసశాస్త్రి, తెలుగు పండితుడు, పాలకొల్లు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement