ఈతకు వెళ్లి పదో తరగతి విద్యార్థి మృతి | bata singaram ssc student dies as drown in water | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి పదో తరగతి విద్యార్థి మృతి

Oct 19 2016 7:38 PM | Updated on Mar 28 2018 11:26 AM

ఈతకు వెళ్లిన పదో తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు.

రంగారెడ్డి: ఈతకు వెళ్లిన పదో తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజేష్(15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈక్రమంలో బుధవారం రాజేష్ బావిలో ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement