19 నుంచి ఎన్‌బీఏ బృందం పర్యటన | aug 19 NBA team tour | Sakshi
Sakshi News home page

19 నుంచి ఎన్‌బీఏ బృందం పర్యటన

Aug 9 2016 12:52 AM | Updated on Jun 1 2018 8:39 PM

జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాలలోని విభాగాల్లో విద్యా ప్రమాణాలు పరిశీలించడానికి నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ) బృందం పర్యటించనుంది.

జేఎన్‌టీయూ: జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాలలోని విభాగాల్లో విద్యా ప్రమాణాలు పరిశీలించడానికి నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ) బృందం పర్యటించనుంది. ఈనెల 19, 20, 21 తేదీల్లో విభాగాల వారీగా పరిశీలించనుంది. ప్రతి విభాగానికీ ఇద్దరు నిపుణలు పర్యవేక్షిస్తారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement