జిల్లాలో 19.4 మి.మీ. వర్షపాతం నమోదు | 19.4 mm rain fall in district | Sakshi
Sakshi News home page

జిల్లాలో 19.4 మి.మీ. వర్షపాతం నమోదు

Jul 30 2017 1:14 AM | Updated on Sep 5 2017 5:10 PM

జిల్లాలో 19.4 మి.మీ. వర్షపాతం నమోదు

జిల్లాలో 19.4 మి.మీ. వర్షపాతం నమోదు

జిల్లాలో గత 24 గంటల్లో 19.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైందని సీపీఓ బాలకృష్ణ శనివారం తెలిపారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో గత 24 గంటల్లో 19.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైందని సీపీఓ బాలకృష్ణ శనివారం తెలిపారు. అత్యధికంగా ఆచంట మండలంలో 94.8 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, పోడూరు 67.4, యలమంచిలి 60, పెనుగొండ 51.4, వీరవాసరం 50, పెంటపాడు 35.6, తణుకు 28.4, ఉండ్రాజవరం 25.8, పెరవలి 35.2, ఇరగవరం 33.2, అత్తిలి 38.4, ఉండి 49.2, ఆకివీడు 39.6, కాళ్ల 26.4, భీమవరం 45, పాలకోడేరు 48, పెనుమంట్ర 47, పాలకొల్లు 45, జీలుగుమిల్లి 2, బుట్టాయిగూడెం 3, పోలవరం 17, నిడదవోలు 3, తాడేపల్లిగూడెం 7, ఉంగుటూరు 2.4, పెదవేగి 1.4, పెదపాడు 6.4, ఏలూరు 11, దెందులూరు, నిడమర్రులలో 7.4, గణపవరం 2.6, నర్సాపురం 9, మొగల్తూరు 15, కుకునూరు 11, వేలేరుపాడు 5.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement