డివైడర్ను ఢీకొన్న వోల్వో బస్సు : 12 మందికి గాయాలు | 12 passengers injured in road accident in krishna district | Sakshi
Sakshi News home page

డివైడర్ను ఢీకొన్న వోల్వో బస్సు : 12 మందికి గాయాలు

Aug 5 2016 9:02 AM | Updated on Apr 7 2019 3:24 PM

కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో శుక్రవారం వోల్వో బస్సు డివైడర్ను ఢీకొట్టింది.

విజయవాడ : కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో శుక్రవారం వోల్వో బస్సు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం విజయవాడ తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement