పెళ్లి రోజే చావు డప్పు

Road Accident Died Family Funeral Compleat On Hes Marriage Day Krishna - Sakshi

శ్రీకాంత్‌ కుటుంబం అంత్యక్రియలు నిర్వహణ

భారీగా తరలివచ్చిన బంధువులు

తాడేపల్లిరూరల్‌: పెళ్లి రోజు సందర్భంగా కొత్త దుస్తులు తెచ్చుకునేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కుటుంబాన్ని ఇసుక లారీ ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన విషయం విదితమే. ఆ ప్రమాదంలో మరణించిన శ్రీకాంత్, అతని భార్య సరిత, కూతురు అక్షర అంత్యక్రియలను సోమవారం నిర్వహించారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బంధువులు భారీగా తరలివచ్చారు. 2015లో ఇదే తేదీన శ్రీకాంత్, సరితల వివాహమైంది. అంత్యక్రియల సందర్భంగా తాడేపల్లి పోలీసులు భారీ బందో బస్తు నిర్వహించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top