*రూ.35,990-రూ.41,990 శ్రేణిలో ధరలు...
హైదరాబాద్: వీడియోకాన్ సంస్థ వై-ఫై ఎనేబుల్ ఏసీలను మార్కెట్లోకి తెచ్చింది. ఈ స్మార్ట్ ఏసీలను వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్లోని యాప్ ద్వారా నియంత్రించవచ్చని వీడియోకాన్ ఒక ప్రకటనలో తెలిపింది. 4 మోడళ్లలో, రెండు రంగుల్లో 1, 1.5 టన్నుల రేంజ్లో వీటిని అందిస్తున్నామని వీడియోకాన్కు చెందిన అక్షయ్ ధూత్ పేర్కొన్నారు. 5 స్టార్ రేటింగ్ ఉన్న ఈ ఏసీల ధరలు రూ.35,990-రూ.41,990రేంజ్లో ఉన్నాయని వివరించారు.
అత్యంత సమర్థంగా విద్యుత్ను వినియోగించుకునేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వీటిని రూపొందించామని పేర్కొన్నారు. ఆఫీసులో ఉంటూనే స్మార్ట్ఫోన్ యాప్ ద్వారా ఇంట్లో ఉన్న ఈ ఏసీను ఆన్/ఆఫ్ చేయవచ్చని తెలిపారు. బయటి వాతావరణానికి అనుగుణంగా తనకు తానే ఈ ఏసీ అడ్జెస్ట్ చేసుకునేలా అవర్లీ వెదర్ ఫీడ్ ఫీచర్ ఉందని పేర్కొన్నారు.
వైఫై ఏసీలు వచ్చేస్తున్నాయి..
Published Fri, Feb 20 2015 12:53 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement