
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 49 పాయింట్లు ఎగిసి 391 81 వద్ద,నిఫ్టీ 17 పాయింట్ల లాభంతో 11679 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. సన్పార్మ, హీరోమోటో , సిప్లా, టాటామోటార్స్ నష్టపోతున్నాయి. విప్రో, వేదాంతా, లాభపడుతున్నాయి.