న్యూఢిల్లీ: మారుతీ సుజుకి ఇండియా తన పాపులర్ కాంపాక్ట్ సెడాన్ డిజైర్ కారు ధరను రూ.12,690 మేర పెంచినట్లు ప్రకటించింది. ఈ పెంపు గురువారం నుంచే అమల్లోకి వచ్చింది. నూతన భద్రతా ప్రమాణాలు, ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఈ కారును రూపొందించాల్సి రావడం వల్ల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో ఏఐఎస్–145 భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్లు నియంత్రణ సంస్థలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. నూతన ధరల అమలు తరువాత ఢిల్లీ–ఎన్సీఆర్లో ఈ కారు ధరల శ్రేణి రూ.5,82,613–రూ.9,57,622 కాగా, అంతక్రితం రూ.5,69,923 నుంచి రూ.9,54,522 శ్రేణిలో ఉంది.
పెరిగిన మారుతీ ‘డిజైర్’ ధర
Published Fri, Jun 21 2019 11:30 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పసిడి.. పండుగ
పదిలోనూ.. బాలికల హవా
పుష్ప సోయగం
15 శాతం డ్రగ్స్ ఆన్లైన్లోనే విక్రయాలు
కార్లలో 764 కిలోల గుట్కా తరలింపు
పరవశించిన మంగళగిరి..పులకించిన నగరి..గర్జించిన కడప
పది పరీక్షల్లో తప్పిన విద్యార్థిని ఆత్మహత్య
ఇంట్లో తొట్టి కట్టి తల్లిని పూడ్చిన కొడుకు
వేలూరు జిల్లాలో 82.07 శాతం
తిరువళ్లూరు జిల్లాలో పది పరీక్షల్లో 86.52 శాతం
తప్పక చదవండి
- సమంత వద్ద జాబ్ చేయాలనుకుంటున్నారా..? ఇలా సంప్రదించండి
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
- 27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- పసిడికి అక్షయ తృతీయ శోభ
- CM Jagan: కదిలించిన కడప చైతన్యం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement