క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధత లేదు: జైట్లీ

jaitly on Crypto currencie - Sakshi

న్యూఢిల్లీ: బిట్‌కాయిన్స్‌ వంటి క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధత లేదని, వీటి వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుం దని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. ప్రస్తుతం వర్చువల్‌ కరెన్సీలను నియంత్రించే చట్టాలేమీ దేశీయంగా లేవని, ఈ తరహా కరెన్సీల లావాదేవీలకు ఆర్‌బీఐ ఏ కంపెనీకి అనుమతులివ్వలేదని జైట్లీ గతేడాది పార్లమెంటుకు తెలిపిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top