ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం | Air India Patna-Delhi flight makes emergency landing | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

Jun 28 2018 5:24 PM | Updated on Jul 11 2019 7:49 PM

Air India Patna-Delhi flight  makes emergency landing - Sakshi

ఎయిరిండియా విమానం ( ఫైల్‌ ఫోటో)

సాక్షి,పట్నా: ఎయిరిండియా విమానానికి భారీ  ప్రమాదం తప్పింది. విమానానికి అకస్మాత్తుగా పక్షి అంతరాయం కల్పించడంతో అత్యవసరం లాండ్‌ చేయాల్సి వచ్చింది.  పట్నా ఎయిర్‌పోర్ట్‌లో  గురువారం ఈ సంఘటన చోటు  చేసుసుకుంది.  ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకుని సురక్షితంగా విమానం కిందికి దిగడంతో   ప్రయాణీకులు, సిబ్బంది  భారీ ఊరట చెందారు. దాదాపు 124 మంది ప్రయాణికులతో పట్నా - ఢిల్లీ ఎయిరిండియా విమానం ఈ భారీ ప్రమాదంనుంచి తప్పించుకుంది.  కాగా   కేవలం ఒక చిన్న పక్షి ఢీ కొనడం వలన పెద్ద పెద్ద విమానాలు కూలిపోయిన ఘటనలు గతంలో అనేకం చోటు  చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement