'ఆర్టీసీ మనుగడ, కార్మికుల భద్రతే ధ్యేయం’ | ysrcp MLA ravindranath reddy visits guntakal rtc depot | Sakshi
Sakshi News home page

'ఆర్టీసీ మనుగడ, కార్మికుల భద్రతే ధ్యేయం’

Published Mon, Jan 11 2016 2:18 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వపరంగా చేస్తామని కమలాపురం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

గుంతకల్లు: తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వపరంగా చేస్తామని కమలాపురం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీ మనుగడ, కార్మికుల భద్రతే తమ ధ్యేయమని ఆయన అన్నారు. సోమవారం ఆయన గుంతకల్లు ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా డిపో సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌రెడ్డికి పార్టీ మజ్దూర్ విభాగం నాయకులను పరిచయం చేశారు. ఆయన వెంట నియోజకవర్గ సమన్వయ కర్త వై.వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement