వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీలోకి పలువురు నాయకులను తీసుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీలోకి పలువురు నాయకులను తీసుకున్నారు. కె.సత్యనారాయణ, లక్ష్మణ్ నాయక్, మోహన్ చౌహాన్ (హైదరాబాద్), పి.మధుసూదన్రెడ్డి, ఎండీ వాహెద్ (కృష్ణా), డి.పైడి రాజారెడ్డి, కె.వెంకటరావు, శ్రీకాంత్రాజు (విశాఖపట్నం), సూర్యనారాయణ(బాబి) (విజయనగరం), జి.శేఖర్నాయుడు, జి.బాలసుందరం(చిత్తూరు), బి.శ్రీనివాస్రెడ్డి, పి.విఘ్నేశ్వర్రెడ్డి (రంగారెడ్డి), జె.ప్రభాకర్రెడ్డి, ఎన్.శ్రీనివాస్రెడ్డి, అంజినారెడ్డి, (గుంటూరు), వై.రవిప్రకాష్ (కర్నూలు), ప్రదీప్రెడ్డి (నల్లగొండ), ఓరుగంటి కోటిరెడ్డి (ప్రకాశం) లను రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వీరి నియామకం జరిగినట్లు ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.జనక్ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.