ఈస్టర్‌ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

YS Jaganmohan Reddy Easter Wishes To People - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలకు ఈస్టర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ ఈస్టర్‌ శుభదినాన ఆ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబసభ్యుల్ని చల్లగా చూడాలి. మీ కుటుంబాన్ని సుఖసంతోషాలతో  నింపాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఈస్టర్‌’’ అని పేర్కొన్నారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ట్విట్‌ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top