నేటి నుంచి ‘పశ్చిమ’లో వైఎస్ జగన్ పర్యటన | Ys jagan mohan reddy to tour from West godavari district today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘పశ్చిమ’లో వైఎస్ జగన్ పర్యటన

Mar 14 2014 12:46 AM | Updated on Jul 25 2018 4:09 PM

నేటి నుంచి ‘పశ్చిమ’లో వైఎస్ జగన్ పర్యటన - Sakshi

నేటి నుంచి ‘పశ్చిమ’లో వైఎస్ జగన్ పర్యటన

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నుంచి మూడు రోజులపాటు పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు.

ఏలూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నుంచి మూడు రోజులపాటు పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. శుక్రవారం సాయంత్రం నరసాపురంలో జనభేరి నిర్వహిస్తారని పేర్కొన్నారు. 15న పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెంలోను, 16న కొవ్వూరులో రోడ్‌షో నిర్వహిస్తారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement