వైఎస్‌ఆర్‌ ఘాట్‌కు చేరుకున్న వైఎస్‌ జగన్‌

YS Jagan Mohan Reddy Reaches YSR ghat - Sakshi

సాక్షి, ఇడుపులపాయ : ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించేందుకు వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలసి నివాళులర్పించి అనంతరం సభావేదికకు చేరుకుంటారు.  

ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించి మారుతినగర్‌ మీదుగా మధ్యాహ్నం 1 గంటకు భోజన విరామ ప్రాంతానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించి వీరన్నగట్టుపల్లె కూడలిలో పార్టీ జెండా ఆవిష్కరణ చేస్తారు. అక్కడి నుంచి కుమ్మరాంపల్లె మీదుగా వేంపల్లె శివారులో రాత్రి బస చేస్తారు.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top