సంపూర్ణ మద్యనిషేధం అమలు చేయాలి

Y S Jaganmohan Reddy promises liquor ban in Andhra Pradesh - Sakshi

ఇంటి యజమాని మద్యానికి బానిస కావడంతో ఎన్నో కుటుంబాలు దుర్భరజీవితం గడుపుతున్నాయి. యువకులు కూడా మద్యపానానికి ఆకర్షితులవుతున్నారు. దీంతో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఆరోగ్యాలు దెబ్బ తింటున్నాయి. ఈ పరిస్థితుల్లో జగనన్న సీఎం అయితేనే మంచి జరుగుతుంది. అన్నా నువ్వొచ్చి సంపూర్ణ మద్యనిషేధం అమలులోకి తేవాలి. 
–జి.మల్లేశ్వరి, ఎస్‌.దేవి, విశాఖపట్నం 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top